జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల పరిధిలోని భాగీరథిపేట క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం ఉదయం భయంకరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భూపాలపల్లి...
•చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాశన చేసిన పరకాల శాసనసభ్యులు •మహిళలు, బాలల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, బాలల సంక్షేమానికి...
ఖమ్మంజిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలoలో గల లింగపాలెం గ్రామంలో ఇటీవల 99 రోజుల ప్రణాళిక అమలు తీరులో భాగంగా జరిగిన...
ఖమ్మంజిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలoలో గల అతి చిన్న గ్రామం గూడూరు లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, మాజీ...
స్పందించిన ఐబీ ఏఈ వెంకటరమణ” ప్రారంభమైన పని” వేంసూరు,జూన్12(తెలుగు గళం) న్యూస్: ఖమ్మంజిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలoలో గల లింగపాలెం...
•ఎర్త్ వైరుకు కరెంట్ రావడంతో అక్కడికక్కడే మృతి,లక్ష రూపాయల జీవనాధారం కోల్పోయిన రైతు•‘ప్రభుత్వం ఆదుకోవాలి’- బాధితుడు ఆరేల్లి ఎల్లయ్య వేడుకోలు,గ్రామంలో ప్రమాదకర లైన్లు...
ధర్మసాగర్ మండల నూతన తహసీల్దార్ ఇస్లావత్ బావు సింగ్ను ఎమ్మార్పీఎస్,ఎంఎస్పీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమం ఎమ్మార్పీఎస్...
కేంద్ర ప్రభుత్వ పైరాష్ట్ర ముఖ్యమంత్రి ఒత్తిడి తేవాలి 200 రోజులు పనులు కలిగించాలి.రోజు కూలీ రూ.700 ఇవ్వాలి బి కె యం యు...
హనుమకొండ జిల్లా:ఐనవోలు మండలం కక్కిరాలపల్లి గ్రామ కంటెస్టెడ్ సర్పంచ్ మార్నేని లక్ష్మి-లక్ష్మణ్ రావు ఇటీవల కంటి శస్త్రచికిత్స చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ...
హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో బొల్లపెల్లి సురేష్, రాజేష్ తండ్రి బొల్లపెల్లి వెంకట నారాయణ దశదిన కర్మ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి...