రేగొండ మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు బండి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో జాతీయ రహదారిపై ధర్నా రాస్తారోకో నిర్వహించి సీఎం రేవంత్...
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని తిరుమలగిరి గ్రామ శివారులో ఈనెల 4 వ తేదీ నుండి 8 వ తేది వరకు...
భూపాలపల్లి నియోజకవర్గం గణపురం పోలీస్ స్టేషన్ ప్రహరీ గోడ మరియు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు,జిల్లా...
కామారెడ్డి జిల్లా కేంద్రంలో అహ్మదీయ్య ముస్లిం కమ్యూనిటీ ఆధ్వర్యంలో శనివారం మగ్రిబ్ నమాజ్ అనంతరం హఫ్తా మాల్ ఇజ్లాస్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఇస్లాం...
‘మోడీ సర్కారు తీసుకొస్తున్న కొత్త కేంద్ర కార్మిక విధానం శ్రమ శక్తి నీతి 2025తో మొత్తం కార్మిక వర్గానికి ప్రమాద ఘంటికలు మోగనున్నాయి....
జనగామ జిల్లా జఫర్గడ్ మండలంలోని తమ్మడపల్లి (జి) గ్రామానికి చెందిన గుండెబోయిన రాజు సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు.శనివారం జరిగిన పార్టీ...
నరేంద్ర మోడీ భారత దేశ సైన్యానికి స్వేచ్ఛ ఇచ్చి దాడులు చేస్తున్నారని కాంగ్రేస్ ప్రభుత్వం అక్కస్సుతో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓడిపోతున్నామనే ఉద్దేశంతోనే ఈ...
ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలోని ఎస్సీ కాలనీ సమీప వాగులో ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకొచ్చి పడడంతో గ్రామంలో కలకలం...
ధర్మసాగర్ మండలం దేవనూర్ గ్రామంలో ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాన్నీ స్థానిక శాసనసభ్యులు కడియం శ్రీహరి పరిశీలించారు . ధర్మసాగర్ రిజర్వాయర్ గేట్లు...
బలవన్మరణానికి పాల్పడిన ఘటన నర్సంపేట డివిజన్లో చోటుచేసుకుంది.ఖానాపురం,చెన్నారావుపేట మండలాల పరిధిలో ఎండీ. ఆసిఫ్ (57) స్పెషల్ బ్రాంచ్ (ఎస్బి) ఎస్సెగా విధులు నిర్వహిస్తున్నాడు.నర్సంపేట...